- బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..? January 22, 2021మరి కొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే బడ్జెట్ కంటే ముందు ఎలాంటి స్టాక్స్ కొనుగోలు చేస్తే మంచి లాభాలు వస్తాయనేది ఆర్థిక రంగ నిపుణులు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మంచి లాభాలు రావాలంటే ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి..?
- PNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరు January 22, 2021న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) కస్టమర్లకు ఓ గమనిక. మోసాలు, కార్డు క్లోనింగ్ను తనిఖీ చేసే ప్రయత్నంలో దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకు ఓ అడుగు ముందుకు వేసింది. నాన్-ఈఎంవీ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్ (ATM) నుండి నగదు ఉపసంహరణకు కస్టమర్లను అనుమతించదు. తమ కస్టమర్లకు మరింత భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్ నేషనల్
- ఏడాదిలో అదరగొట్టిన ఎనిమిది స్టాక్స్.. ఎంత జంప్ చేశాయంటే January 21, 20212020 చివరలో స్టాక్ మార్కెట్లు భారీగా ఎగిశాయి. క్రితం క్యాలెండర్ ఏడాది ప్రారంభంలో వచ్చిన నష్టాలను పూర్తిగా మరిపించి, మురిపించాయి. 2021లో కూడా సెన్సెక్స్ సరికొత్త శిఖరాలను తాకుతోంది. నేడు 50,000 మార్కును దాటింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సూచీలు 67 శాతం ఎగిశాయి. అయితే ఇదే సమయంలో 8 స్టాక్స్ ఏకంగా 80
- 10 నెలల్లో 100% లాభాలు, ఆరు నెలల్లో సెన్సెక్స్ 54,000! January 21, 2021ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (జనవరి 21) సరికొత్త గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ ఏకంగా 50,000 పాయింట్లు క్రాస్ చేసింది. నిఫ్టీ కూడా 14,750 దిశగా దూసుకెళ్తోంది. నవంబర్ నుండి ఈ రెండున్నర నెలల కాలంలో సెన్సెక్స్ 8000 పాయింట్లు లాభపడింది. గత ఏడాది మార్చి 23న 26వేల దిగువకు పతనమైన సెన్సెక్స్ లాక్ డౌన్ కాలంలో
- టాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏంటి..? వాటిపై వడ్డీ ఎలా ఉంటుంది? January 21, 2021సాధారణంగా భారతీయ కుటుంబంలోని తల్లి దండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారి సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తుంటారు. అయితే పొదుపు చేసే డబ్బులను పోస్టాఫీసుల్లో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో వేస్తుంటారు. వీటివల్ల ఇటు పన్ను మినహాయింపుతో పాటు అటు తమ డబ్బుకు భద్రత ఉంటుందనే ప్రగాఢ నమ్మకం ఉండటం వల్ల ఫిక్స్డ్ డిపాజిట్ల
- భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్ January 22, 2021పసిడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి. గత కొద్ది రోజులుగా రూ.50,000కు సమీపంలోనే కదలాడుతున్న పసిడి ధరలు నేడు రూ.49,000 స్థాయికి దిగి వచ్చాయి. వెండి ధరలు రూ.66,000 స్థాయికి చేరుకున్నాయి. నేటి సెషన్లో పసిడి ధరలు ఓ సమయంలో రూ.800కు పైగా తగ్గింది. వెండి దాదాపు రూ.1900 వరకు క్షీణించింది. సాయంత్రం సెషన్లో బంగారం రూ.400,
- రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... త్వరలోనే ఆ సర్వీసును పునరుద్దరించనున్న ఐఆర్సీటీసీ.. January 22, 2021వచ్చే నెల నుంచి రైళ్లలో ఈ-క్యాటరింగ్ సర్వీసులను పునరుద్దరించనున్నట్లు ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ లిమిటెడ్) వెల్లడించింది. ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్ ట్రైన్స్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి నుంచి దశలవారీగా ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో గ […]
- పెద్ద సైజ్ అపార్ట్మెంట్లకు డిమాండ్, హైదరాబాద్లోనే ఎక్కువ January 22, 2021హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతోంది. దీంతో ఇళ్ల కొనుగోలుదారులు ఇప్పుడు పెద్ద అపార్ట్మెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దేశంలోని ఏడు పెద్ద లేదా ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్ పరిమాణం నాలుగేళ్లలో మొదటిసారి పెరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ప్రాపర్టీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఓ వైపు రియాల్టీ పెట్టుబడులు క్షీణించగా, […]
- రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటాచ్ January 22, 2021భారతదేశంలోని అత్యంత ధనవంతుడు మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీనే మోసం చేశాడు ఓ ఘనుడు . రిలయన్స్ అధినేతను మోసం చేసిన వ్యక్తిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మనీలాండరింగ్ కేసును పెట్టి సీరియస్ గా దర్యాప్తు చేస్తోంది. ముఖేష్ అంబానీకి టోకరా వేసిన వ్యక్తి కల్పేష్ దఫ్తరీపై చర్యలు ప్రారంభించింది ఎన్ ఫోర్స్
- సెబి షాకింగ్: HDFCకి భారీ జరిమానా, షేర్లు పతనం January 22, 2021ముంబై: ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు షేర్లు నేడు భారీగా క్షీణించాయి. రెగ్యులేటర్ మధ్యంతర ఉత్తర్వులు ఉల్లంఘన రోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) రూ.1 కోటి జరిమానాను విధించింది. దీంతో శుక్రవారం HDFC బ్యాంకు షేర్లు నష్టపోయాయి. HDFC బ్యాంకు స్టాక్ 2.06 శాతం నష్టపోయి రూ.1,444.35 వద్ద క్లోజ్ అయింది.
- Sensex @50,000: కాంగ్రెస్ గెలుపుతో ఢమాల్! ఇదీ సెన్సెక్స్ చరిత్ర!! January 21, 2021ముంబై: కరోనా వైరస్ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరం ఆరంభంలో దారుణ పతనాన్ని చూసిన మార్కెట్, అన్-లాక్ తర్వాత కార్యకలాపాలు పుంజుకోవడంతో సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ఇటీవలి కాలంలో ఎప్పటికప్పుడు సెన్సెక్స్ కొత్త రికార్డులు సాధిస్తోంది. మార్కెట్ జంప్కు అంతులేకుండా పోయిందని, కరెక్షన్కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా సె […]
- ఇవి మరిచిపోవద్దు.. అలా ఐతే బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయండి! ఛార్జీలు ఉంటాయి January 21, 2021అనవసరంగా ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉంచుకోవడం సరికాదు. అవసరం మేరకు, పరిమతి సంఖ్యలో బ్యాంకు అకౌంట్లు నిర్వహించుకోవాలి. అనవసరంగా, ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటే కూడా ఇబ్బందికరమే! ఎందుకంటే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వాటిని నిర్వహించేందుకు ప్రధానంగా మినిమం బ్యాలెన్స్ తప్పనిసరి. ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉంటే క్లోజ్ చేయడం ఉత్తమం. ఈ నేపథ్యంలో బ్యాంకు
- SBI డోర్స్టెప్స్ బ్యాంకింగ్ సేవలు, ఈ విషయాలు తెలుసుకోండి January 18, 2021ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. వృద్ధులకు, కరోనా నేపథ్యంలో ఆందోళన చెందే కస్టమర్లకు ఇది ఎంతో ప్రయోజనకరం. సమయం కూడా ఆదా అవుతుంది. ఎస్బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల ద్వారా దాదాపు అన్ని రకాల ఉత్పత్తులను ఇంటి వద్దనే పొందవచ్చు. అంతేకాదు,
- పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్: ఆన్లైన్లో డబ్బులు ఇలా జమ చేయండి January 17, 2021రికరింగ్ డిపాజిట్ (RD) ఒక పాపులర్ సేవింగ్స్ స్కీం. ఆర్డీ సహా స్మాల్ సేవింగ్స్ స్కీం వడ్డీ రేటును జనవరి-మార్చి త్రైమాసికానికి గాను ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో సవరిస్తారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (IPPB) యాప్ ద్వారా కూడా మీరు ఆన్ లైన్లో పోస్టాఫీస్ ఆర్డీ
- కరోనా సమయంలోను ఈ స్కీం కోసం బారులు! SBI నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇలా జాయిన్ కావొచ్చు January 12, 2021న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అటల్ పెన్షన్ యోజన (APY) స్కీంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 52 లక్షల మంది కొత్తగా చేరినట్లు అధికారిక డేటా వెల్లడిస్తోంది. దీంతో డిసెంబర్ 2020 నాటికి 2.75 కోట్ల మంది ఈ స్కీంలో ఉన్నారు. అరవై ఏళ్లకు పైబడిన మూడింతల ప్రయోజనం కలిగించే ప్రభుత్వ స్కీం
- జీతం గోరంత, భద్రతకు కొండంతన్యూయార్క్ : ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఏడాదికి కేవలం ఒక్క డాలర్.. అంటే సుమారు 66 రూపాయల జీతం మాత్రమే తీసుకుంటారు. కానీ, ఆయన భద్రత కోసం ఫేస్బుక్ గత మూడేళ్లుగా వెచ్చించిన మొత్తం ఎంతో తెలుసా.. దాదాపు రూ.84 కోట్లు. ఆదాయంలో దూసుకుపోతూ, సంస్థను అగ్రగామిగా నిలుపుత....
- పన్ను చెల్లింపులు 4 శాతమే!న్యూఢిల్లీ : దేశంలో పన్ను చెల్లింపులు కేవలం నాలుగు శాతం మాత్రమేనని, పన్ను ఎగవేత దారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారని ప్రభుత్వ తాజా నివేదికలు వెల్లడించాయి. దేశ జనాభా వంద కోట్లకు పైగా ఉన్నా వారిలో ఆదాయపు పన్ను చెల్లించేవారి సంఖ్య కేవలం మూడున్నర కోట్లు కూడ మించడం లేదన్న విషయాన్ని ప్రభుత్వ గణాంకాలు వివరి....
- కర్ణాటక క్వారీలో భారీ పేలుడు January 22, 20218 మంది మృతి Bangalore: కర్ణాటకలోని శివమొగ పట్టణంలో నిన్న రాత్రి సంభవించిన భారీ పేలుడు లో 8 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ పేలుడులో The post కర్ణాటక క్వారీలో భారీ పేలుడు appeared first on Vaartha.
- బాగ్దాద్ లో ఆత్మాహుతి దాడులు: 32 మంది మృతి January 22, 2021100 మందికి గాయాలు Baghdad: బాగ్దాద్ పేలుళ్లతో దద్దరిల్లింది. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 32 మంది మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. The post బాగ్దాద్ లో ఆత్మాహుతి దాడులు: 32 మంది మృతి appeared first on Vaartha.
- 9 కోట్ల 80లక్షలు దాటేసిన కరోనా కేసులు January 22, 2021ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య The post 9 కోట్ల 80లక్షలు దాటేసిన కరోనా కేసులు appeared first on Vaartha.
- కొత్తగా 214 కరోనా కేసులు January 22, 2021మొత్తం కేసుల సంఖ్య 2,92,835 Hyderabad: తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ కొద్ది సేపటి కిందట విడుదల చేసిన బులిటెన్ మేరకు తెలంగాణలో గత 24 గంటల్లో The post కొత్తగా 214 కరోనా కేసులు appeared first on Vaartha.
- ఫార్మా సంస్థ సిరమ్ ఇన్స్టిట్యూట్లో అగ్నిప్రమాద January 21, 2021పుణె: ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన నూతన ప్లాంట్లో ఈరోజు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని సీరం సంస్థ టెర్మినల్ గేట్1 The post ఫార్మా సంస్థ సిరమ్ ఇన్స్టిట్యూట్లో అగ్నిప్రమాద appeared first on Vaartha.