- LIC Share Today: నేడు లాభపడినా స్వల్పమే, కొనుగోలు చేయవచ్చా? May 18, 2022లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) స్టాక్ నేడు స్వల్ప లాభాల్లో కొనసాగుతోంది. నిన్న స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ లిస్టింగ్ నిరాశపరిచింది. కోట్లాదిమంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ భారీ ఆశలతో దరఖాస్తు చేసుకున్న ఇన్వెస్టర్లకు నిరాశ తప్పలేదు. లిస్టింగ్ గెయిన్స్ కోసం బిడ్స్ దాఖలు వారికి షాకిచ్చింది. ఈ షేర్ ధర రూ.949తో
- LIC IPO: మొదటిరోజే ఇన్వెస్టర్లకు షాక్, ఇప్పుడేం చేయాలి? May 18, 2022ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) షేర్లు నష్టాలతో మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మొదటి రోజునే డీలాపడ్డాయి. ఎల్ఐసీ ఇష్యూ ధర రూ.949 కాగా, రూ.81.80 తక్కువగా రూ.867.20 వద్ద బీఎస్ఈలో నమోదయింది. ఇంట్రాడేలో రూ.860.10కి దిగి వచ్చి, చివరకు 7.75 శాతం నష్టంతో అంటే రూ.73.55
- రేపే ఎల్ఐసీ లిస్టింగ్: ఈ స్టాక్ కొనుగోలు చేయవచ్చా? May 16, 2022ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ రేపు (మే 17వ తేదీ, మంగళవారం) లిస్ట్ కానుంది. ఒక్కో స్టాక్ ధరను గరిష్టంగా రూ.949గా నిర్ణయించారు. ఎల్ఐసీ ఐపీవో సబ్స్క్రిప్షన్ మే 4న ప్రారంభమై, 9వ తేదీన ముగిసింది. రిటైల్, పాలసీదారుల సబ్స్క్రిప్షన్ అధికంగా అయింది. 210 షేర్ల కోసం దరఖాస్తు చేసుకుంటే పాలసీదారులకు 48 షేర్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు 77
- ఎస్బీఐ ఫలితాలు, ఈ స్టాక్ను కొనుగోలు చేయవచ్చా? May 16, 2022ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలను 3రోజుల క్రితం ప్రకటించింది. స్టాండలోన్ నికర లాభాల్లో 41 శాతం వృద్ధి నమోదు చేసింది. జనవరి - మార్చి త్రైమాసికంలో రూ.9114 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ.6451 కోట్లుగా
- ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండవచ్చు, బంగారం ధర తగ్గుతుందా? May 16, 2022అమెరికా ఫెడ్, భారత కేంద్ర బ్యాంకు ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపునకు తోడు ద్రవ్యోల్భణ ఆందోళనలు, చైనా లాక్ డౌన్ ఆంక్షలు స్టాక్ మార్కెట్ల పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ సూచీలు గతవారం కుప్పకూలాయి. వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో పసిడి ధరలు కూడా తగ్గుతున్నాయి. క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే దారుణంగా
- ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్ల సంపద హుష్కాకి, ఎల్ఐసీ స్టాక్ మరింత డౌన్ May 19, 2022దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (మే 19) భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు ఒక్కరోజే రూ.7 లక్షల కోట్లు తగ్గింది. సెన్సెక్స్ ఏకంగా 1416 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 431 పాయింట్లు క్షీణించింది. దాదాపు అన్ని రంగాలు కూడా 3 శాతం మేర పడిపోయాయి. నిఫ్టీ
- 17% వరకు పతనమైన టాప్ క్రిప్టోలు, బిట్ కాయిన్ 3 శాతం డౌన్ May 19, 2022క్రిప్టో మార్కెట్ ఈ మధ్య భారీ ఊగిసలాటలో కనిపిస్తోంది. గత వారం నుండి పది సెషన్లుగా క్రిప్టో మార్కెట్ నష్టాల్లోనే కొనసాగుతోంది. అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ 30,000 డాలర్ల దిగువన, రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 2000 డాలర్ల దిగువన ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్, ఎథేరియం సహా పలు
- స్టాక్ మార్కెట్లో ఎనిమిదేళ్ల కనిష్టానికి ఎఫ్పీఐ హోల్డింగ్స్ May 19, 2022దేశీయ స్టాక్ మార్కెట్ పతనానికి వివిధ అంశాలతో పాటు FPI (ఫారెన్ పోర్ట్పోలియో ఇన్వెస్ట్మెంట్స్) కూడా ఓ కారణం. భారత మార్కెట్ నుండి గత కొద్దికాలంగా పెద్ద ఎత్తున FPIలు వెనక్కి తరలి వెళ్తున్నాయి. బీఎస్ఈ 500 కంపెనీలలోని FPI ఈక్విటీ హోల్డింగ్స్ ఎనిమిదేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. మార్చి 2022 నాటికి 18.9 శాతానికి తగ్గాయి. ఈ
- రూ.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి, మార్కెట్ నష్టాలకు కారణాలివే May 19, 2022స్టాక్ మార్కెట్ గురువారం కుప్పకూలుతోంది. అంతర్జాతీయ మార్కెట్ బలహీన సంకేతాలతో పాటు ద్రవ్యోల్భణ భయాలు సూచీలను నష్టాల్లోకి తీసుకెళ్తున్నాయి. నేడు భారీ నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత అంతకంతకూ పడిపోతున్నాయి. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1300 పాయింట్లు పడిపోయింది. దీంతో 52,000 మార్కు దిగువకు చేరుకుంది. నిఫ్టీ కీలక 15,850 పాయింట్ల దిగువకు
- గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి, ఢిల్లీలో రూ.1000 క్రాస్ May 19, 2022డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యుడిపై మరింత భారం పడింది. ఇంటి అవసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర మళ్లీ పెరిగాయి. అయితే స్వల్పంగా మాత్రమే పెరిగాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర పైన రూ.3.50 పెంచారు. కమర్షియల్ సిలిండర్ ధర రూ.8 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే
- సుకన్య సమృద్ధి యోజన బ్యాంకు నుండి పోస్టాఫీస్ లేదా మరో బ్యాంకుకు బదలీ ఇలా May 14, 2022సుకన్య సమృద్ధి యోజన(SSY) పథకాన్ని బ్యాంకు నుండి పోస్టాఫీస్కు బదలీ చేసుకోవచ్చు. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకం SSY. పదేళ్ల లోపు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఈ ఖాతాను పోస్టాఫీస్ లేదా నిర్దిష్ట బ్యాంకుల్లో తెరువవచ్చు. అలాగే బ్యాంకు నుండి పోస్టాఫీస్కు లేదా పోస్టాఫీస్ నుండి బ్యాంకుకు లేదా బ్యాంకు
- PM KISAN: 11వ విడత పీఎం కిసాన్ కోసం.. మే 31లోగా ఇది పూర్తి చేయండి May 10, 2022ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM-Kisan) ప్రయోజనాలు పొందడానికి రైతులు eKYCని పూర్తి చేయడం తప్పనిసరి. ఇందుకు చివరి తేదీ మే 31, 2022. పీఎం కిసాన్కు రిజిస్టర్ చేసుకున్న రైతులు ఆన్ లైన్లో కిసాన్ వెబ్ సైట్ ద్వారా లేదా ఆఫ్ లైన్లో కామన్ సర్వీస్ సెంటర్కు(CSC)కి వెళ్లి eKYCని పూర్తి చేయవచ్చు. ఆధార్ కార్డుతో సీఎస్సీ
- Petrol, diesel price: పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా లెక్కిస్తారు? April 29, 2022అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.105కు పైన, తెలుగు రాష్ట్రాల్లో రూ.120 వద్ద ఉంది. సామాన్యులపై పెట్రోల్, డీజిల్ ధరల భారం పడకుండా గత నవంబర్ నెలలో కేంద్రం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 సుంకాన్ని తగ్గించింది.
- మాస్క్డ్ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి, దీనిని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి? April 21, 2022ప్రభుత్వ రాయితీలతో పాటు, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడానికి అవసరమైన కీలక పత్రాలలో ఆధార్ కార్డు ముఖ్యమైనది. ఏదైనా బ్యాంకులో ఖాతాను తెరవాలన్నా ఇది అవసరమే. ఇటీవలి కాలంలో ఆధార్ కార్డు కస్టమర్లు అనేక ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారు. ఇలాంటి మోసాలకు గురి కాకుండా కస్టమర్లకు భద్రత కల్పించేందుకు, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్
- interest certificate: SBI హోమ్ లోన్ వడ్డీ రేటు సర్టిఫికెట్ ఇలా తీసుకోండి April 19, 2022హోమ్ లోన్ రుణగ్రహీతలు వరుసగా ఆదాయపు పన్ను చట్టం, 1961లోని 80సీ, 24 సెక్షన్ల కింద హోమ్ లోన్ ప్రిన్సిపల్, హోమ్ లోన్ వడ్డీ రీపేమెంట్ పైన పన్ను ప్రయోజనం పొందడానికి పన్ను మినహాయింపు సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో మీ బ్యాంకు నుండి హోమ్ లోన్ వడ్డీ సర్టిఫికెట్ను అభ్యర్థించడం అవసరమవుతుంది. మీ రుణదాత
Unable to display feed at this time.
- కేటీఆర్ లండన్ టూర్పై టీపీసీసీ కామెంట్స్ May 19, 2022తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం లండన్ లో బిజీ బిజీ ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కేటీఆర్ ఈ విదేశీ పర్యటన The post కేటీఆర్ లండన్ టూర్పై టీపీసీసీ కామెంట్స్ appeared first on Vaartha.
- రాష్ట్రంలో కరోనా కంటే ప్రమాదకరంగా జగన్ పాలన : చంద్రబాబు May 19, 2022కర్నూలు : నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కార్యకర్తల మీటింగ్ కు వేలాదిగా The post రాష్ట్రంలో కరోనా కంటే ప్రమాదకరంగా జగన్ పాలన : చంద్రబాబు appeared first on Vaartha.
- కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న టీఆరఎస్ మాజీ ఎమ్మెల్యే May 19, 2022చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జడ్పి ఛైర్మన్ భాగ్య లక్ష్మి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈరోజు ఢిల్లీలో ప్రియాంక గాంధీ సమక్షంలో వీరు The post కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న టీఆరఎస్ మాజీ ఎమ్మెల్యే appeared first on Vaartha.
- రాజ్యసభ సీటిచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు ..బీద మస్తాన్ రావు May 19, 2022తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్లో సీఎం జగన్తో బీద మస్తాన్ రావు భేటీ అమరావతి: మాజీ ఎమ్మెల్యే, వైస్సార్సీపీ నేత బీద మస్తాన్ రావు ఈరోజు సీఎం The post రాజ్యసభ సీటిచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు ..బీద మస్తాన్ రావు appeared first on Vaartha.
- కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు May 19, 2022ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,416 పాయింట్లు కోల్పోయి 52,792కి పడిపోయింది. నిఫ్టీ 430 పాయింట్లు నష్టపోయి The post కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు appeared first on Vaartha.